
అయితే ఈ వ్యాఖ్యలను సహించలేని చైనా మండిపడింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ దలైలామా మత ముసుగు లో చైనా వ్యతిరేక ఏర్పాటు వాద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .. ఆయన కు టిబేట్ ప్రజలకు ప్రాథినిత్యం వహించే ... ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే హక్కు లేదన్నారు. ఇది సున్నితమైన అంశం .. అమెరికా జోక్యం చేసుకోవడం తగదు .. అమెరికా ఏర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఇక దలైలామా వారసుడు ఎంపిక నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉందని .. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వారసుడి విషయంలో జోక్యం చేసుకోవడం తగదంటూ భారత్పై చైనా వ్యాఖ్యలు చేసింది. అయితే మత విశ్వాసాలు.. ఆచారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోమని భారత్ స్పష్టం చేసింది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు