ప్రముఖ వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్ కరేబియన్ పై తాజాగా ఒక ప్రకంపనమైన వార్త వైరల్ గా మారుతున్నది. ఏకంగా 11 మంది మహిళల పై అత్యాచారం చేశారని ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. అయితే ఇందులో ఒకరు మైనర్ బాలిక అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్న ఈ ఆరోపణల తర్వాత వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆ క్రికెటర్ కు రక్షణగా ఉంటోంది అన్నట్లుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. కరేబియన్ దేశమైన గయానాలో ఈ వార్త ఒక వెబ్సైట్ ద్వారా విడుదల చేయడంతో పలు రకాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.


దీని ఆధారంగానే 11 మంది మహిళలు.. ఈ క్రికెటర్ పైన అత్యాచార లైంగిక వేధింపులు ఆరోపణలు కూడా తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆస్ట్రేలియా వెస్ట్ ఇండీస్ టెస్ట్ సిరీస్ లలో ఈ క్రికెటర్ కూడా ఆడుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ఆటగాడి పేరు ఎక్కడ బయటికి రాకుండా కాపాడుకునేందుకు వెస్టిండీస్ బోర్డు కూడా కేసును కప్పిపుచ్చడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలతో పాటు గతంలో రెండేళ్ల క్రితం ఒక బాధితురాలు కూడా ఇలాగే ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.


2024 లక్నో టీమ్ లోకి వచ్చిన ఈ ప్లేయర్ రూ. 75 లక్షల రూపాయల వరకు తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకొచ్చింది LSG టీం తిరిగి మళ్లీ ఈ క్రికెటర్ ని తీసుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఆరోపణలు వినిపిస్తూ ఉన్న ఈ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా బోర్డు ఈ విషయంపై ఏ విధంగా తెలియజేయలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ క్రికెటర్ పై వస్తున్న వాదనలకు సైతం ఈ వెస్టిండీస్ క్రికెటర్ అయిన క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.  ఒకవేళ ఆరోపణలు నిజమైతే ఐపీఎల్ టీమ్ లో ఆడుతారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: