పండు అనేది సంపూర్ణ ఆహారం. పండులో సహజమైన చక్కెర అనేది ఉంటుంది. అందుకే పండ్లతో ఏదైనా తినడం లేదా తాగడం ఆరోగ్యానికి అంత మంచిదైతే కాదు. ఇక ఇది కాకుండా పండ్లలో ఈస్ట్ అనేది కనిపిస్తుంది. ఈ ఈస్ట్ కడుపులో ఆమ్లాన్ని కలిగిస్తుంది. పండు తిన్నాక నీరు తాగడం వల్ల కడుపులో ఆమ్ల పరిమాణం అనేది బాగా పెరుగుతుంది. ఇక అటువంటి పరిస్థితిలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు అనేవి మొదలవుతాయి.ఇక పండ్లలో 80 నుంచి 90 శాతం దాకా నీరు అనేది ఉంటుంది. ఇక అందువల్ల శరీరానికి అదనపు నీరు ఏమి అవసరం లేదు. కానీ మీరు పండు తిని నీరు తాగితే వాంతులు లేదా విరేచనాలు అనేవి కలుగుతాయి.ఇక పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయట.

ఎందుకంటే నీరు అనేది ఆహారాన్ని జీర్ణం చేసే ఆమ్లం ఏర్పడటాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఇక అటువంటి పరిస్థితిలో ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాదు. అందువల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి.ఇక పండ్లు తినడానికి సరైన మార్గం ఏమిటంటే 45 నిమిషాల ముందు కాని పండు తిన్న 45 నిమిషాల తరువాత కాని ఏమి తినకూడదు లేదా తాగకూడదు. ఎందుకంటే పండు అనేది పూర్తి ఆహారంగా పనిచేస్తుంది.అందువల్ల పండ్లలో మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అనేవి ఉంటాయి.ఇక పూర్వ కాలంలో కొంతమంది పండ్లు ఎక్కువగా తినడం ద్వారా మాత్రమే తమ జీవితాన్ని బాగా గడిపేవారు. ఇక మీరు పండును సరిగ్గా తింటుంటే దానిలోని అన్ని పోషకాలను మీరు సరైన మార్గంలో పొందుతారు. కానీ ద్రాక్ష, నారింజ, మొసాంబి మొదలైన సిట్రస్ పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. ఎందుకంటే దాని వల్ల ఆమ్లత్వం సమస్య అనేది ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: