దీనిపై చాలా మందికి కూడా ఒక సందేహం ఉంటుంది. మటన్, చికెన్, చేపలు, కోడిగుడ్లు వంటి వాటిని తినడం వలన ఆరోగ్యం చెడిపోతుందని అంటున్నారు. కాని దీనిని ఎవరూ పట్టించుకోకుండా నాన్ వెజ్ పై ఎక్కువగా ఇష్టం ఉన్నవారు తింటూనే ఉంటారు. మరికొందరైతే కనీసం దాని జోలికి కూడా పోరు. ఎందుకంటే సాధారణంగా మనకు జ్వరం వచ్చినప్పుడు ఈ చికెన్ లాంటి ఫుడ్ తింటే పచ్చకామెర్ల వ్యాధులు వస్తాయని అంటుంటారు. మనకు ఫీవర్ వచ్చినప్పుడు జీర్ణక్రియ సరిగా పని చేయదు కాబట్టి, వైద్యులు కూడా నాన్ వెజ్ తినకూడదు అని సొల్యూషన్ చేస్తారు. అందుకే అలాంటి సమయంలో మనకు జీర్ణం కానీ నాన్ వెజ్ తింటే కాలేయం మీద ప్రభావం పడుతుందని, దీంతో దాని పనితీరు మందగిస్తుందని, దీని ఫలితంగా పచ్చకామెర్ల వ్యాధి వస్తుందని అందుకే మనకు ఫీవర్ వచ్చినప్పుడు వీటిని తినకూడదని అంటారు.
ముఖ్యంగా మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు, ఆయిల్ ఆహార పదార్థాలు ఎక్కువగా తినేవారు .