ఏపీ పంచాయతీ ఎన్నికల అంశంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలు విని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారం సుప్రీంకు చేరడానికి ముందు అనేక పరిణామాలు జరిగాయి.