రెండు సీజన్లలో కలిపి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ నుంచి సేకరించాలని ఈ సంద ర్భంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కోరింది టిఆర్ఎస్ పార్టీ నేతల బృందం. రైతులు ఏ పంట వేయాలో కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చే శారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు. కొంత మేరకు తెలంగాణ నుంచి కొనుగోలు చేసే కోటాను పెంచేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు చెప్పారు తెలం గాణ రాష్ట్ర నేతలు.
రెండు సీజన్లలో కలిపి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ నుంచి సేకరించాలని ఈ సంద ర్భంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కోరింది టిఆర్ఎస్ పార్టీ నేతల బృందం. రైతులు ఏ పంట వేయాలో కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చే శారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు. కొంత మేరకు తెలంగాణ నుంచి కొనుగోలు చేసే కోటాను పెంచేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు చెప్పారు తెలం గాణ రాష్ట్ర నేతలు.