
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు పవన్ బన్సాల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను కూడా చార్జిషీట్ లో ఈడి అధికారులు పేర్కొని షాకింగ్ ఇచ్చారు. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కు సంబంధించిన రెండువేల కోట్ల ఆస్తులను కాజేయడానికి.... కుట్రలు జరిగినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు ఈడీ అధికారులు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు