రూమ్ నెంబర్ 820 తో కేటీఆర్ కి ఉన్న సంబంధం ఏంటి..హీరోయిన్లతో రాసలీలలు ఏంటి.. ఈ విషయం తెలియక చాలామంది జుట్టు పీక్కుంటారు.. అయితే అసలు విషయం తెలిస్తే మీరంతా నోరేళ్లపెట్టడం ఖాయం.. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా కొంతమంది బయట పెట్టారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే..గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం సతమతమవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా కాంగ్రెస్ నేత గజ్జల కాంతం హోటల్ లోని రూమ్ నెంబర్ తో సహా చెప్పి కేటీఆర్ బాగోతం మొత్తం బట్టబయలు చేశారు. కేటీఆర్ 2014,2019లో అధికారంలోకి వచ్చాక ఏ హీరోయిన్ ని ఎలా వాడుకున్నావో ఎలా లొంగదీసుకున్నావో చెప్పనా.. అన్ని నా దగ్గర వీడియోలతో సహా ప్రూఫ్స్ ఉన్నాయి. 

2015లో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఓ హీరోయిన్ ని ఎలా లొంగదీసుకున్నావో నాకు తెలుసు.ఆ హీరోయిన్ తో పార్క్ హయత్ హోటల్లో రూమ్ నెంబర్ 820లో ఎంజాయ్ చేసింది నిజం కాదా.. నువ్వు గదిలో ఉంటే ఓ ఎమ్మెల్యే తీసుకొచ్చి ఆ హీరోయిన్ ని నీకు అప్పజెప్పింది నిజం కాదా..ఇది నిజం కాదని బయటికి వచ్చి చెప్పే నీకు ధైర్యం ఉందా.. బీఆర్ఎస్ పాలనలో నువ్వు ఎన్ని అవినీతులు చేశావో ఎంతమంది హీరోయిన్లను వాడుకున్నావో మొత్తం డేటా నా దగ్గర ఉంది.కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ తో గడిపిన ఫుల్ వీడియో కూడా నా దగ్గర ఉంది.ఆ హీరోయిన్లని నువ్వు లొంగదీసుకున్న నెల రోజులకే వచ్చి మా దగ్గర తన బాధ చెప్పుకుంది.

 కానీ ఆ హీరోయిన్ కి పేరు కు భంగం వాటిళ్లకూడాదనే ఉద్దేశంతో నేను ఆమె పేరు బయట పెట్టడం లేదు.. నువ్వు అధికారాన్ని వాడుకొని ఎన్ని అక్రమాలు చేసావో అన్ని మా దగ్గర వీడియోలతో సహా ప్రూఫ్స్ ఉన్నాయి.. హీరోయిన్ ల జీవితాలతో ఆడుకొని వారి ఫోన్లను ట్యాప్ చేయించి వారి జీవితాలను సర్వనాశనం చేయించావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత గజ్జల కాంతం. ఇక రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మళ్లీ వెలుగులోకి వచ్చింది.ఈ ఇష్యూలో యాంకర్ అనసూయ,పవిత్ర లోకేష్ వంటి ఆర్టిస్టుల ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: