తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ • ఈ రోజు గురువారం 10.05.2018 ఉ!! 5 గంటల సమయానికి తిరుమల°:23C° - 31C°,• నిన్న 70,676 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.• వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో 18 కంపార్ట్మెంట్స్ లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టవచ్చు.• ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి 02 గంటల సమయం పడుతుంది.• శ్రీవారి నడక మార్గమున అర్థరాత్రి 12:00 గంటల నుండి అలిపిరి 14, శ్రీవారిమెట్టు 6 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును, మొత్తం *20* వేల టోకెన్లు పూర్తియిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి• కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.24 కోట్లు.• నిన్న 32,299 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.