బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు ఏ జట్టుకి సాధ్యం కాని ఎన్నో రికార్డులను చెన్నై సూపర్ కింగ్స్ కొల్లగొట్టింది అని చెప్పాలి. అంతే కాదు ప్రతి సీజన్లో కూడా అద్భుతంగా రాణిస్తూ వరుస విజయాలు సొంతం చేసుకుంటూ ఉండటమే కాదు.. ఇప్పుడు వరకు ఐపీఎల్లో ఎక్కువ సార్లు ఫైనల్ ఆడిన జట్టుగా కూడా  చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఒకప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందుకు సాగుతోంది. కాగా ప్రస్తుతం ధోనీ టీమిండియాకు మెంటర్ గా  గా నియమించబడ్డాడు అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్లు సహచరులుగా కాకుండా ఒకే కుటుంబంలా కనిపిస్తూ ఉంటారు. అదే సమయంలో అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా చెన్నై సూపర్ కింగ్స్ ని ఫ్యామిలీ లాగే భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి ధోని రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించ పోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.  ఒకవేళ ధోనీ కెప్టెన్గా తప్పుకుంటే తర్వాత కెప్టెన్ ఎవరు అన్నదానిపై కూడా ఆసక్తి నెలకొంది.



 ఇక తాజాగా ఇదే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్రాంచైజీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ స్పందించారు చెన్నై జట్టుకు ధోని చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు ధోని లేనిదే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లేదు చెన్నై లేనిదే ధోనీ కూడా లేడు అంటూ శ్రీనివాస్ అని వ్యాఖ్యానించారు ఇటీవల గెలిచిన ఐపీఎల్ ట్రోఫీని తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేయించారు చెన్నై సూపర్ కింగ్స్ ఎత్తుకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నాలుగోసారి టైటిల్ కావడం ఎంతో గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చారు కాగా మరికొన్ని రోజుల్లో బీసీసీఐ నిర్వహించబోయే వేలంలో అటు మహేంద్ర సింగ్ ధోనీ ఎట్టి పరిస్థితుల్లో రిటైర్డ్ చేసుకుంటాము అంటూ

మరింత సమాచారం తెలుసుకోండి: