టీం ఇండియా కెప్టెన్ విరాట కోహ్లీకి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. లేచినప్పుడు పడుకునే వరుకు అయన అనుభవించేది అంత లగ్జరీ లైఫ్ ఏ.. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే అతను ఎంతో ఇష్టంగా మార్కెట్ లోకి వచ్చే కొత్త లగ్జరీ కార్లను అతను సొంతం చేసుకుంటూ ఉంటారు. 

 

ఆలా కార్లు కొని కొని కోహ్లీ కార్ గ్యారేజ్ నే సొంతం చేసుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవలే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఆడి క్యూ 8 ఎస్‌యూవీని తాను సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

 

జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి సరికొత్త ఆడి క్యూ 8 క్రాస్ఓవర్ ఎస్‌యూవీని బుధవారం లాంచ్ చేసింది. అయితే లాంచ్ చేసిన తర్వాత ఈ కారుని సొంతం చేసుకున్న తొలి భారతీయుడు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే. ఆడి క్యూ 8 ఎస్‌యూవీని సొంతం చేసుకున్న కోహ్లీ తన ఆడి క్యూ 8 ని విమానాశ్రయానికి నడిపినట్లు గుర్తించారు. విమానాశ్రయంలో ఈ కారు నడిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

 

అయితే ఆ వీడియోలో కారు నడుపుతూ విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మాటలు ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి.. కారు నడుపుతూ.. వావ్ నైస్.. అంటూ విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#viratkohli loves driving his own car #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

మరింత సమాచారం తెలుసుకోండి: