మిస్ వరల్డ్ అవ్వడం అంటే మాములు విషయం కాదు. తన అందం అభినయంతో అందరిని కట్టిపడేయాలి. సుస్మిత సేన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ప్రియాంక చోప్రా లాంటి ప్రపంచ సుందరిలు తమ గ్లామర్ తో పిచ్చెక్కించి బాలీవుడ్ లో తమని నిరూపించుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇక 2017 లో మిస్ వరల్డ్ గా నిలిచిన మానుషి చిల్లర్ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాని మంచి బాడీ ఫిజిక్ వున్నా కాని ఈ అమ్మడుకి అస్సలు బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలే రావట్లేదు. దీంతో తన గ్లామర్ తో బాలీవుడ్ లో సినిమా అవకాశాలు అందుకోవాలని తెగ కష్టపడుతుంది.అందుకే తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక తాజాగా క్లీవేజ్, నావెల్ చూపిస్తూ సోషల్ మీడియాని హీటేక్కిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: