టాలీవుడ్ లో ఒక సంచలన
తార గా ఎదిగిన తెలుగు సినీ యువ రాణిగా పేరు తెచ్చుకున్న ఒక
సూపర్ స్టార్ అనుష్క శెట్టి.ఈమె తెలుగు వారి జేజమ్మ,రుద్రమదేవి,
దేవ సేన ఇప్పుడు
బాలీవుడ్ లో తన పంజా విసర నున్నారు.
ఆమె నటించిన అన్ని సినిమాలను తెలుగులో
రీమేక్ చేయనున్నారు.
అందులో భాగంగా తెలుగు అర్జున్ రెడ్డిని హిందీలో
రీమేక్ చేసి ఎంత పెద్ద హిట్ కొట్టారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.షాహిద్ కపూర్ కెరీర్ లో ఒక గొప్ప పాత్ర చేసిన ఫీలింగ్,హిట్ కూడా కొట్టి తెలుగువారి స్టామినా చాటారు.ఇప్పుడు మళ్లీ
నాని నటించిన జర్సీ సినిమాని కూడా
రీమేక్ చెయ్యాలని చూస్తున్నారని తెలుస్తుంది.ఇలా అన్ని తెలుగు సినిమాలు
హిందీ లో హిట్ కొట్టడం ఒక విశేషం.ఇప్పుడు
అనుష్క నటించిన అన్ని హిట్ సినిమాలను తెలుగులో చెయ్యలని
హిందీ ప్రొడ్యూసర్స్ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
ఎంతో పోటీ పడి సినిమాలు చేస్తున్న
అనుష్క కి ఇప్పుడు తన సినిమాలు
హిందీ లో కూడా చేస్తుండటం తో హిందీలో కూడా ఇమేనే తీసుకొనే యోచనలో కూడా ఉన్నట్లు అర్థం అవుతుంది.కానీ భాగమతి సినిమాని మాత్రం ఖచ్చితంగా తెలుగు భాగమతి
సినిమా డైరెక్టర్
అశోక్ నే
హిందీ రీమేక్ కి కూడా డైరెక్టర్ గా కూడా పెట్టనున్నారు.త్వరలోనే అధికారకంగా వెళ్ళాడించ నున్నారు.ఇలా తెలుగు సినిమాలు అన్ని
హిందీ వాళ్ళు చేస్తుంటే.హిందీ లో కొందరు మాత్రం అవాక్కైపోతున్నారు.ఇది ఇలా ఉంటే
అనుష్క మాత్రం చాలా ఆనందంగా ఉందంట తన చిరకాల కోరిక తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని
ఆమె చెప్పుకొచ్చారు.
చూద్దాం మన సినిమాలు అక్కడ కూడా పంజా విసరనున్నారో లేక చతికలు పడనున్నారో అంటూ విమర్శకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.ఈ రూపం లో తెలుగు ఖ్యాతి
ఇండియా అంతా వ్యాప్తి చెందుతుందేమో అని ఆశిద్దాం...