పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో చాలా క్రియాశీలకంగా ఉండడం వల్ల మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు ఆ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం పవన్ అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీ తర్వాత మళ్లీ రీమిక్స్ ని ఎంచుకున్నారు మలయాళం లో మంచి హిట్ అయిన అయ్యప్పనుకోసియన్ చిత్రంని తెలుగులో రీమేక్ చేసి నటించారు. ఇక ఈ సినిమాని దీంలా నాయక్ పేరుతో పెరకెక్కించారు ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. దర్శకత్వం మాత్రం సాగర్ కే చంద్ర వహించారు ఇందులో హీరో రానా కీలకమైన పాత్రలో నటించారు. హీరోయిన్ల నిత్యా మీనన్ సంయుక్త మీనన్ నటించారు.


అయితే ఈ సినిమా భారీ స్థాయిలో కాకపోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించుకోంది. దీని తర్వాత హరిహర వీరమల్లు సినిమాలు నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ నిర్మిస్తున్నారు. కరోనా కంటే ఈ సినిమా మొదలైనప్పటికీ ఇప్పటికీ అదే స్టేజిలోనే ఉన్నది పవన్ కళ్యాణ్ పొలిటికల్ వ్యవహారంలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా వాయిదా పడుతూ వస్తుంది దీంతో తమిళంలో డైరెక్టర్ సముద్రక్కని ఎక్కిస్తున్న వినోదామ సీతం సినిమాని రీమిక్స్ చేయబోతున్నారు.



అంతా రెడీగా ఉన్నప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కి మాత్రం పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోతున్నాడు ఇటీవల వైరల్ ఫీవర్ రావడంతో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రాలే కాకుండా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భగవద్వీడు భగత్ సింగ్ సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తారు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా బండ్ల గణేష్ చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారుతోంది. బండ్ల గణేష్ అన్న పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఎప్పుడు చేస్తారో కాస్త క్లారిటీ ఇవ్వండి అంటే తెలిపారు దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ ఆయన వేరే అంటూ క్లిక్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: