బ్యూటీ హేబా పటేల్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో సినిమాల జోరు బాగా పెంచుతోంది. ఈ క్రమంలో అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది.


బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న యంగ్ బ్యూటీ హేబా పటేల్ మళ్లీ చిత్ర పరిశ్రమలో భారీగానే ఆఫర్లను అందుకుంటోంది. ఈ సందర్భంగా నెటిజన్లు, అభిమానులకు కూడా మరింత దగ్గరయ్యేందుకు ఇంటర్నెట్ లో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది.

 
నెట్టింట అందాల విందుతో అదరగొడుతున్న హేబా పటేల్ తాజాగా ట్రెండీ వేర్స్ లో దర్శనమిచ్చింది. రెడ్ స్లీవ్ లెస్ గౌన్ లో టాప్ యాంగిల్లో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయింది. టాప్ అందాలతో కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఫొటోలకు పోజులిచ్చింది. స్కిన్ షోతో కవ్విస్తూ యువత మతిపోగొడుతోంది.

 
మరోవైపు ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీకి  మాత్రమే మద్దతు పలుకుతున్నారు. హేబా పోస్ట్ చేస్తున్న గ్లామర్ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ క్రమంలో హేబా కూడా తనదైమన శైలిలో మరింత హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ వారిని  ఎక్కువ ఖుషీ చేస్తోంది.

 
'కుమారి 21 ఎఫ్' చిత్రంలో తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది యంగ్ హీరోయిన్ హేబా పటేల్. బోల్డ్ సీన్స్ లలోనూ అదిరిపోయే పెర్ఫామెన్స్ తో మెప్పించింది. యంగ్ బ్యూటీ అందాలకు వెండితెర మెరిసిపోయింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో హేబాకు ప్రత్యేక గుర్తింపు లభించింది

 
తన కేరీర్ ప్రారంభించిన ఏడాది తర్వాత 2015లో 'అలా ఇలా' చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆవెంటనే 'కుమారి 21 ఎఫ్'తో సాలిడ్ హిట్ అందుకుంది. అప్పటి నుంచి వరుస ఆఫర్లను దక్కించుకొని ప్రేక్షకులను అలరించింది. కరోనా పరిస్థితుల తర్వాత కాస్తా జోరు తగ్గించిన ఈ బ్యూటీ మళ్లీ పుంజుకుంటోంది.

 
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు చిత్రాలు ఉన్నాయి. వీటిలో రిలీజ్ కు సిద్ధంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. అదీగాక ప్రస్తుతం తమిళంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆద్య'లోనూ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: