తెలుగు బుల్లితెరపై మంగమ్మగారి మనవడు సీరియల్ ద్వారా మంచి క్రేజీ సంపాదించుకున్న సీత ( జ్యోతి) కూడా అందరికీ తెలిసిందే.. మొదట మంగమ్మగారి మనవరాలు అనే సీరియల్ ద్వారా క్రేజీ సంపాదించుకున్న ఈమె అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే నాటికలో నటించి మరింత క్రేజ్ అందుకుంది.. జ్యోతి తనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందట చెన్నైలో పుట్టి పెరిగిన ఇమే చదువు మొత్తం కూడా పూర్తి చేసిన తర్వాతే జ్యోతి తల్లి కోరిక మేరకు యాక్టింగ్ వైపుగా అడుగు వేసిందట.


జ్యోతి తల్లి కూడా ఈమెను ఒక యాక్టర్ గానే చూడాలని కోరిక ఉండేదట. ఈ క్రమంలోనే జ్యోతి తన 9 ఏళ్ల వయసులోనే తమిళ ఇండస్ట్రీలో బుల్లితెరపై మొదటిసారి చైల్డ్ యాక్టర్ గా మొదలు పెట్టింది. యాక్టర్ కావడం తనకు ఇష్టం లేకపోయినా తన తల్లి కోరిక మేరకు అడుగుపెట్టిన జ్యోతి అలా తమిళ సీరియల్స్ లో కూడా పలు అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుత కాలంలో యాక్టింగ్ పైన మంచి పట్టుతోనే కొనసాగుతోంది. ఒకవైపు చదువుతోనే మరొకవైపు యాక్టింగ్ వైపుగా కూడా దృష్టి పెట్టింది. అలా పూర్తిగా బిఎస్సి ని కంప్లీట్ చేసింది జ్యోతి..


తెలుగు ఇండస్ట్రీ లోకి మొట్టమొదటిసారిగా ఈటీవీలో సుమన్ గారి టెలి ఫిలిం ద్వారానే పరిచయమయ్యారు.. ఆ తర్వాత జ్యోతి తెలుగులో పలు రకాల ఆఫర్స్ వెలుపడ్డాయి.. చంద్రముఖి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మంగమ్మ గారి మనవరాలు వంటి సీరియల్స్ లో భారీగా ఎన్నో పాత్రలు సైతం నటించింది. తాజాగా జ్యోతి పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది..అదేమిటంటే ఈమధ్య కాలంలో సీరియల్స్ లో ఎక్కడ కనిపించలేదు.. ఈ క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ తో ఇమే అక్రమ సంబంధం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోవాలంటే బుల్లితెర పైన కనిపించకూడదని కండిషన్ తోనే ఆమె ఆ డైరెక్టర్ తో రిలేషన్షిప్ ని ఏర్పరచుకున్నట్లు సమాచారం. అందుకే బుల్లితెర పైన తక్కువగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ డైరెక్టర్ అయితే ఎవరో తెలియదు కానీ వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: