
ప్రస్తుతం తమిళ్ సూపర్ స్టార్లలో ఒకరైన విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో బిజీగా గడుపుతుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమా భగవంత్ కేసరి రిమేక్గా ఆడియన్స్ను పలకరించనుంది. ఇందులో శ్రీలీల పాత్ర కోసం మమిత బైజు నటించనుందని టాక్. ఇలాంటి క్రమంలో మమిత మరోసారి జాక్పాట్ ఆఫర్లు కొట్టేసింది. నేషనల్ కాదు. . .. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో అమ్మడు నటించబోతుందని టాక్ వైరల్ గా మారుతుంది. అది మరేదోకాదు తారక్, ప్రశాంత్ కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్. .
రీసెంట్గా రెగ్యులర్ షూట్ను ప్రారంభించిన ఈ సినిమాలో మమిత ఓ కీలక పాత్రలో మెరవనుందట. అదే వాస్తవం అయితే అమ్మడుకు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ ఇప్పటికే ఫిక్స్ అయింది . .. మమితా బైజు మరో హీరోయిన్గా నటించనుందా.. . లేదా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ లో మరువనుందా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది . ..