చాలా రోజులుగా తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని భావించిన గులాబీ సీఎం కేసీఆర్... ఆ దిశగా పావులు కదుపుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ను పలు కారణాల వల్ల తప్పించి, అదే పదవిని టీడీపీ లో నుంచి టీఆర్ఎస్ పార్టీలో కి జంప్ అయిన వరంగల్ ఎంపీ గా గెలిచిన కడియం శ్రీహరికి కట్టబెట్టారు. అంతేకాకుండా జగదీశ్వర్ రెడ్డి ని, లక్ష్మారెడ్డి మంత్రివర్గంలో మార్పులు జరిగాయి.