మరిప్పుడు తెలంగాణ మంత్రి ఆరోపణలను బట్టి చూస్తే సింగరేణిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో బహుశా వచ్చే కొద్ది రోజుల్లో వెలువడనున్న కేంద్ర బడ్జెట్లో తేలిపోవచ్చు. వాస్తవానికి సింగరేణి కోల్ మైనింగ్ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. కనుక సింగరేణి ప్రైవేటీకరణ అంత తేలిక కాదనే చెప్పాలి. అయితే నష్టాలు అధికంగా ఉన్నట్టు చూపి కేంద్రం తప్పుకోవాలనుకుంటే ఆ భారం రాష్ట్రం మోయాల్సి రావచ్చు. అయితే కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీకి రాజకీయ పోరు సాగుతున్న సమయంలో ఇవి రాజకీయ విమర్శలా లేక నిజమేనా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోవచ్చు. నిజమైతే తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టడం ద్వారా బీజేపీకి చుక్కలు చూపించే రాజకీయ చాణక్యం కేసీఆర్కు ఉంది. మరి తెలంగాణలో అధికారంపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం అంత సాహసం చేస్తుందా అన్నది వేచి చూడాలి.
మరిప్పుడు తెలంగాణ మంత్రి ఆరోపణలను బట్టి చూస్తే సింగరేణిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో బహుశా వచ్చే కొద్ది రోజుల్లో వెలువడనున్న కేంద్ర బడ్జెట్లో తేలిపోవచ్చు. వాస్తవానికి సింగరేణి కోల్ మైనింగ్ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. కనుక సింగరేణి ప్రైవేటీకరణ అంత తేలిక కాదనే చెప్పాలి. అయితే నష్టాలు అధికంగా ఉన్నట్టు చూపి కేంద్రం తప్పుకోవాలనుకుంటే ఆ భారం రాష్ట్రం మోయాల్సి రావచ్చు. అయితే కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీకి రాజకీయ పోరు సాగుతున్న సమయంలో ఇవి రాజకీయ విమర్శలా లేక నిజమేనా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోవచ్చు. నిజమైతే తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టడం ద్వారా బీజేపీకి చుక్కలు చూపించే రాజకీయ చాణక్యం కేసీఆర్కు ఉంది. మరి తెలంగాణలో అధికారంపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం అంత సాహసం చేస్తుందా అన్నది వేచి చూడాలి.