ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో గత 24 గంటల్లో   గత  12,771 శాంపిల్స్‌ను పరిక్షించాగా 161 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 41 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

రాష్ట్రంలో నమోదైన మొత్తం 3588 కేసులు నమోదు అయ్యాయి. 2323 డిశ్చార్జ్ కాగా, 73 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1192 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 741 మందికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: