మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ(బిజేపి) సీనియర్​ నాయకుడు ఏక్​నాథ్​ ఖాడ్సే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాషాయం పార్టీని వీడినట్టు రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ చీఫ్​ జయంత్​ పాటిల్​ తెలిపారు. ఏక్​నాథ్.. ఈ శుక్రవారం(23వ తేదీ) మధ్యాహ్నం 2 గంటలకు లాంఛనప్రాయంగా ఎన్సీపీలో చేరనున్నారని చెప్పారు పాటిల్​.అవినీతి ఆరోపణల్లో భాగంగా.. 2016లో అప్పటి సీఎం దేవేంద్ర ఫడణవీస్​ నేతృత్వంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు ఏక్​నాథ్​.


 నాటి నుంచి ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.మహారాష్ట్రలో బిజేపి సీనియర్​ నాయకుడు ఏక్​నాథ్​ ఖాడ్సే ఆ పార్టీని వీడారు. ఆయన త్వరలోనే ఎన్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: