కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం హాట్ హాట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్లు ఎంతలా అందాల ఆరబోత చేస్తే అంత గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ అవకాశాలు అందుకుంటూ ఉంటున్నారు. ఒంటి మీద వేసుకున్న బట్టలు ఎంత తక్కువగా ఉంటే అన్ని అవకాశాలు వస్తాయి అనేంతలా మారిపోయారు ఇప్పటి హీరోయిన్లు. అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఓ బ్యూటీ కూడా ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా పొట్టి బట్టలు వేసుకొని ఫోటోలు వీడియోలు తీసుకున్నందుకు మీడియా పైనే ఫైర్ అయింది.. 

ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే ప్రగ్యా జైస్వాల్.. కంచె, అఖండ, జయ జానకి నాయక, నక్షత్రం వంటి సినిమాల్లో నటించిన ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ అఖండ మూవీ ద్వారా భారీ క్రేజ్ సంపాదించుకుంది. బాలకృష్ణ నటిస్తున్న అఖండ మూవీ కి సీక్వెల్ గా వస్తున్న అఖండ -2  మూవీలో కూడా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది.
బ్లాక్ డ్రెస్ వేసుకొని ఓ ఈవెంట్ కి వచ్చిన ప్రగ్యా జైస్వాల్ చాలా హాట్ గా కనిపించడంతో అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లు, మీడియా ఆమెను ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఎగబడ్డారు.. దీంతో మీడియాపై ఫైర్ అయింది ప్రగ్యా జైస్వాల్ ..తనని ఫోటోలు, వీడియోలు తీయొద్దు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ సీరియస్  లుక్ లో  ఉన్న ఫోటోలు వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో ప్రైవేట్ పార్ట్స్ అన్నీ బయటపెట్టి ఫోటోలు తీసుకోవద్దంటే ఎలాగమ్మా అంటూ ప్రగ్యా జైస్వాల్ పై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: