బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ డైరెక్టర్  రోహిత్ శెట్టి. ప్రస్తుతం లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న ముంబై పోలీసులకు రోహిత్ శెట్టి కి సంబంధించిన నగరంలోని 8 హోటళ్లను వారికి కేటాయించినందుకు ముంబై పోలీసులు రోహిత్ శెట్టి కి  కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు వారికి  బ్రేక్ ఫాస్ట్ మరియు ఆహారాన్ని సమకూర్చేందుకు  ధన్యవాదాలు తెలియజేశారు. మరియు  వారి అవసరాలను తీర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

వీరితో పాటుగా ఆ ఎనిమిది హోటళ్లలో హెల్త్ వర్కర్లు మరియు డాక్టర్లు ఇంకా నర్సులు అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్  కూడా ఉన్నారు. సూపర్ స్టార్ షారూక్ ఖాన్ మరియు అతని భార్య గౌరీ లు కూడా వారి నాలుగంతస్తుల పర్సనల్ ఆఫీస్ ని కరోనా పేషెంట్లు లను బాగుచేయడానికి ఇచ్చేశారు ఈ విషయాన్ని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ  తెలియజేసింది.  ఇప్పటి వరకు ఇండియాలో 18601 పాజిటివ్ కేసులు నమోదు కాగా 590 మరణాలు సంభవించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: