ఢిల్లీ లో కరోనా పరీక్షలను మరింత వేగవంతం చెయ్యాలి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. ఆరు రోజుల్లో మూడింతలు కరోనా టెస్ట్ లు పెంచాలి అని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వైద్య సదుపాయాలను కేంద్రం సహకారంతో ఇంకా పెంచాలి అని ఆయన సిఎం అరవింద్ కేజ్రివాల్ కి సూచనలు ఇచ్చారు. 

 

అదే విధంగా కరోనా పరిక్షలకు సంబంధించి  కేంద్రం సహకారం తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కాగా ఢిల్లీ లో కరోనా పరిక్షలకు సంబంధించి ఐసిఎంఆర్ అనుమతి అనేది కావాలి అని ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యంద్ర జైన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరి ఐసిఎం ఆర్అనుమతి ఇస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: