ఇప్పటికే తమ సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు కరపత్రాలు కూడా ఆవిష్కరించి భవిష్యత్ కార్యచరణను కూడా ప్రకటించారు. అయితే ఇటీవలే తిరుపతిలో వరద బాధితులను పరామర్శించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ డిసెంబర్ 10 పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించడంతో.. ఈ సమీక్షలో సీఎం ఏమి ప్రకటిస్తారనేది అటు ఉద్యోగ సంఘాల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేయడంతో పాటు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. సీఎం సమీక్షలో ఏ విధంగా స్పందిస్తారో కొద్దిసేపు వేచి చూడాలి.
ఇప్పటికే తమ సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు కరపత్రాలు కూడా ఆవిష్కరించి భవిష్యత్ కార్యచరణను కూడా ప్రకటించారు. అయితే ఇటీవలే తిరుపతిలో వరద బాధితులను పరామర్శించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ డిసెంబర్ 10 పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించడంతో.. ఈ సమీక్షలో సీఎం ఏమి ప్రకటిస్తారనేది అటు ఉద్యోగ సంఘాల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేయడంతో పాటు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. సీఎం సమీక్షలో ఏ విధంగా స్పందిస్తారో కొద్దిసేపు వేచి చూడాలి.