అలాగే హవాలా, క్యాసినో కేసులోనూ ఈడీ విచారణ ముమ్మరం చేసింది. చీకోటి ప్రవీణ్ తో కలిసి తలసాని మహేష్, తలసాని ధర్మేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లినట్లు ఈడీ అనుమానిస్తోంది. చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు ధర్మేంద్ర యాదవ్ మహేష్ యాదవ్ లను సుదీర్ఘంగా విచారించింది. దాదాపు 9 గంటలకు పైగా ఈడీ విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. ఫేమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్ అంశాలపై తలసాని సోదరులను ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది.
అలాగే హవాలా, క్యాసినో కేసులోనూ ఈడీ విచారణ ముమ్మరం చేసింది. చీకోటి ప్రవీణ్ తో కలిసి తలసాని మహేష్, తలసాని ధర్మేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లినట్లు ఈడీ అనుమానిస్తోంది. చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు ధర్మేంద్ర యాదవ్ మహేష్ యాదవ్ లను సుదీర్ఘంగా విచారించింది. దాదాపు 9 గంటలకు పైగా ఈడీ విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. ఫేమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్ అంశాలపై తలసాని సోదరులను ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది.