నేటి సమాజంలో తమ పిల్లలను ఒక ప్రత్యేక రంగంలో ఉంచాలని పేరెంట్స్ అనుకుంటారు. దానికి అనుగూణంగా తమ పిల్లలను పెంచుతారు. దానితో పాటు ఆరోగ్య కరమైన ఆహారం, ఆటలు ఉండేవి. కానీ నేడు చైనాలో అనుసరిస్తున్న ఈ విధానం ద్వారా పిల్లలను రోజుకు 14 గంటలు ఒక అంశం పై శిక్షణ ఇస్తారు. అలాగే తల్లిదండ్రులు తమ ఉద్యోగాలకు సెలవు పెడుతారు. స్కూల్స్ కు దగ్గరలోనే ఇల్లును అద్దే కు తీసుకుంటారు. ఈ సమయంలో పిల్లలను ఒకే గదిలో ఉంచి పుస్తకాలతో కుస్తీ పట్టిస్తారు. ఇలా చేయడం పిల్లలకు కంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 81 శాతం మంది పిల్లలకు కంటి కి సంబంధించిన వ్యాధులు వచ్చాయని చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. ఈ విధానం ఇలాగే కొనసాగుతే పిల్లలు తమ కంటి చూపును పూర్తిగా కొల్పయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
నేటి సమాజంలో తమ పిల్లలను ఒక ప్రత్యేక రంగంలో ఉంచాలని పేరెంట్స్ అనుకుంటారు. దానికి అనుగూణంగా తమ పిల్లలను పెంచుతారు. దానితో పాటు ఆరోగ్య కరమైన ఆహారం, ఆటలు ఉండేవి. కానీ నేడు చైనాలో అనుసరిస్తున్న ఈ విధానం ద్వారా పిల్లలను రోజుకు 14 గంటలు ఒక అంశం పై శిక్షణ ఇస్తారు. అలాగే తల్లిదండ్రులు తమ ఉద్యోగాలకు సెలవు పెడుతారు. స్కూల్స్ కు దగ్గరలోనే ఇల్లును అద్దే కు తీసుకుంటారు. ఈ సమయంలో పిల్లలను ఒకే గదిలో ఉంచి పుస్తకాలతో కుస్తీ పట్టిస్తారు. ఇలా చేయడం పిల్లలకు కంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 81 శాతం మంది పిల్లలకు కంటి కి సంబంధించిన వ్యాధులు వచ్చాయని చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. ఈ విధానం ఇలాగే కొనసాగుతే పిల్లలు తమ కంటి చూపును పూర్తిగా కొల్పయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.