టాలీవుడ్ ఇండస్ట్రీ లో కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకున్న  కన్నడ బ్యూటీ సోయగం శ్రీనిధి శెట్టి. ఆమె ప్రెసెంట్ `కోబ్రా` సినిమా తో ఆడియన్స్ ను  పలకరించింది. విక్రమ్‌ హీరోగా వచ్చిన ఈ మూవీ తగిన రేంజ్ లో  విజయం ఛేజిక్కించలేక పోయింది.ఐతే రీసెంట్ గా ఈ బ్యూటీ తెలుగులో ఓ భారీ ప్రాజెక్టుకు సైన్ చేసిందని అంటున్నారు.

మన టాలీవుడ్ ఇండస్ట్రీ విక్టరీ వెంకటేష్ గత సినిమాలతో ఫుల్ జోష్ పై ఉన్నాడు. ఆయన నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలతో వరుస విజయాలను కైవసం చేసుకున్న  విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ మూవీ ని హిట్‌, హిట్‌-2 సినిమాల తో మంచి పేరు సంపాదించుకున్న  శైలేష్‌ కొలను డైరెక్షన్ లో చేసేందుకు పచ్చ జండా ఊపాడు. శైలేష్ కొలను ఇప్పటికే స్టోరీ ని వెంకటేష్ కి చెప్పడం జరిగింది.ఆ స్టోరీ  ఆయనకు నచ్చడంతో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టెలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ ను తీస్తున్నారు అని విశ్వాసనియా వర్గాల సమాచారం. ఇది ఆయనకు డెబ్బది ఐదు మూవీ.

ఐతే ఇంకొన్ని రోజుల్లోనే దీని పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇదిలా ఉంటె ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సినిమా లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని సెలెక్ట్  చేశారని తెలుస్తోంది. ఐతే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఐతే ఎక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది అది ఏంటంటే వెంకీ, శ్రీనిధి శెట్టి మధ్య చాలా ఏజ్ గ్యాప్  ఉంది. వెంకీ ఏజ్ సిక్సటీ టు కాగా శ్రీనిది శెట్టి ది ముప్పైయి. ఇది తెల్సిన నెటిజన్లు వావ్ అంటున్నారు. ఆమె ఈ మూవీ చేయడానికి కారణం ఆమెకు సరైన ఆఫర్లు లేకపోవడం.

మరింత సమాచారం తెలుసుకోండి: