దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలో ప్రదర్శిస్తే జనాలు ఎలా స్పందిస్తారు తెలియక ఈ సినిమా అద్భుతమైన టెక్నాలజీతో సరికొత్త సినిమాలను తీసుకోకుండా ఉండేలా మార్చుతున్నట్లు సమాచారం. ఏకంగా సింహాసనం సినిమాను 8K రీజల్యూషన్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించి పనులు కూడా మొదలైనట్లుగా సమాచారం. ఇక సినిమా క్వాలిటీనే కాకుండా సౌండ్ క్వాలిటీ విషయంలో కూడా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం మనం తరచూ చూస్తూనే ఉన్నాము అలా పోకిరి, జల్సా, ఘరానా మొగుడు తదితర సినిమాలు కూడా విడుదలయ్యాయి ఈ సినిమాలు అన్ని కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకున్నాయి. అందుచేతనే కృష్ణ నటించిన సింహాసనం సినిమా 1980లో విడుదలైంది. ఈ సినిమాకి ఖర్చు ఎంత పర్వాలేదని 8k రిజల్యూషన్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి ఎలాగైనా తీసుకురావాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఫిలిం మేకర్స్. అయితే ఈ సినిమా రీ రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో కృష్ణకు జోడిగా జయప్రద, రాధా, మందాకిని వంటి వారు నటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి