శేఖర్ ఖమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా సినిమాతో నిజంగానే సాయి పల్లవి అందరిని ఫిదా చేసింది. అచ్చం మన పక్కింటి అమ్మాయి లా ఉండే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకలను అలరించింది. రెండు సార్లు టెలివిజన్ లో అత్యధిక టి ఆర్ పి రేటింగ్స్ తో దుమ్ము దులిపింది.


ఈ సినిమా లో అందరు వరుణ్ తేజ్ ను మరచి పోయి, సాయి పల్లవి గురించే మాట్లాడుకున్నారు. అయితే తన రెండవ సినిమా లో నాని తో కలసి ఎం సి ఎ లో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 21 ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా మీద ప్రేక్షకలు ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారు.


ప్రత్యేకంగా సాయి పల్లవి మరోసారి ఫిదా చేయబోతున్నదని ప్రేక్షకలు ముందు గానే ఫిక్స్ అయి పోయారు. ట్రైలర్ లో కూడా నాని ని సాయి పల్లవి డామినేట్ చేసినట్లు కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: