ప్రస్తుతం కరోనా వైరస్ రోజురోజుకు అందరిని భయపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో కరోనా వైరస్ సోకింది అనే భయంతో మనస్థాపానికి గురై ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళనాడులోని తిరునల్వేలి లో ఇరుట్టు కడై అనే ఫేమస్ స్వీట్ వ్యాపారి వయస్సు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా అస్వస్థతకు గురైన ఈ వ్యాపారి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య