నల్గొండ జిల్లాలో చాలా పెద్ద ఘోరమైన సంఘటన జరిగింది. ఇది ఖచ్చితంగా విషాదం కలిగించే వార్త.చిట్యాలలో భారీ అగ్నిప్రమాదం అనేది జరిగింది. వెలిమినేడులోని ఓ ఫ్యాక్టరీలో రియాక్టర్ అనేది పేలడంతో పలువురు కార్మికులు మృతి చెందినట్టు సమాచారం తెలుస్తోంది.ఇంకా అలాగే మరోవైపు ఘటనాస్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఇక దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు కూడా చాలా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 


ఇంకా ప్రమాదం వల్ల వచ్చిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా ఎంతగానో చాలా తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ మంటలు బాగా ఎగిసి పడుతుండటంతో.. స్థానికులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు.ఇంకా అలాగే సమీప ప్రాంతాల ప్రజలను కూడా అక్కడి పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.చనిపోయిన కార్మికుల కుటుంబాలు విషాద ఛాయలతో ఎంతగానో కన్నీరుమున్నీరవుతున్నారు.చనిపోయిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: