శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం నియోజకవర్గంలో విశాఖ జిల్లాలో 2,163 మంది అనర్హులను ఓటరుగా నమోదు చేశారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఇటీవల ఫిర్యాదు చేసింది. 8,486 మంది పేర్లు జాబితాలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఉన్నాయని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తెలిపింది. వాలంటీర్లు ఎన్ని దరఖాస్తులిచ్చినా పరిశీలించకుండానే ఆమోదించేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి . వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలమైన వారినే చేర్పిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చాలా మంది డిగ్రీ పట్టాకు బదులుగా ఏదో ఒక పత్రాన్ని కానీ.. ఇతరుల పట్టాలను కానీ అప్లోడ్ చేసినట్టు విమర్శలు వస్తున్నాయి.
శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం నియోజకవర్గంలో విశాఖ జిల్లాలో 2,163 మంది అనర్హులను ఓటరుగా నమోదు చేశారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఇటీవల ఫిర్యాదు చేసింది. 8,486 మంది పేర్లు జాబితాలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఉన్నాయని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తెలిపింది. వాలంటీర్లు ఎన్ని దరఖాస్తులిచ్చినా పరిశీలించకుండానే ఆమోదించేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి . వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలమైన వారినే చేర్పిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చాలా మంది డిగ్రీ పట్టాకు బదులుగా ఏదో ఒక పత్రాన్ని కానీ.. ఇతరుల పట్టాలను కానీ అప్లోడ్ చేసినట్టు విమర్శలు వస్తున్నాయి.