ఉదయం 9 గంటలకు రాయపూడి, మందడం నుంచి పాదయాత్ర గా శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి చేరుకోనున్న రాజధాని గ్రామాల రైతులు, మహిళలు... ఉదయం 10.30 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు చేస్తారు. అమరావతి చూపు-మోడి వైపు పేరుతో వినూత్న ప్రదర్శన చేయనున్నారు. రాత్రి కి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన చేయనున్నారు.
ఉదయం 9 గంటలకు రాయపూడి, మందడం నుంచి పాదయాత్ర గా శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి చేరుకోనున్న రాజధాని గ్రామాల రైతులు, మహిళలు... ఉదయం 10.30 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు చేస్తారు. అమరావతి చూపు-మోడి వైపు పేరుతో వినూత్న ప్రదర్శన చేయనున్నారు. రాత్రి కి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన చేయనున్నారు.