సీఎస్ నీలం సాహ్నీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాసారు. కోర్టు తీర్పు కాపీని లేఖకు జతచేసి ఆయన లేఖ రాసారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్ను ధర్మాసనం ఆదేశించిన విషయాన్ని ఆయన లేఖలో రాసుకొచ్చారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.
సీఎస్ నీలం సాహ్నీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాసారు. కోర్టు తీర్పు కాపీని లేఖకు జతచేసి ఆయన లేఖ రాసారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్ను ధర్మాసనం ఆదేశించిన విషయాన్ని ఆయన లేఖలో రాసుకొచ్చారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.