పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తు బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇదిలావుంటే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు,ఇటు రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉన్నారు. అంతేకాదు నటించే ఉద్దేశంతో నిర్మాతల నుండి పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకుంటున్నాడు.అయితే ఎలాగూ పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ తీసుకున్నాడు కనుక తమ సినిమాకు ఏదో ఒక సమయంలో డేట్లు ఇస్తాడు అంటూ నిర్మాతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంచితే ఇక పవన్ కళ్యాణ్ అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలు అందరికీ కూడా డేట్లు ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. కాగా ఆయన రాజకీయ నేతగా వరుసగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది.అంతేకాకుండా  త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇక అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయన నిమగ్నమైతున్నాడు.అయితే ఇలాంటి సమయంలో నటించేందుకు ఆయనకు సమయం కుదరడం లేదు అనేది ఆయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం.. ఇక అందుకే ప్రాముఖ్యత ఉన్న సినిమాలను, తక్కువ సమయంలో పూర్తి అయ్యే సినిమాలను,

ఇప్పటికే సగం వరకు పూర్తి అయిన సినిమాలను మాత్రమే ఆయన చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.కాబట్టి నిజం అయితే భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ఆయన వదిలేసినట్లే అంటూ పుకార్లు షికారులు చేస్తున్నాయి.అయితే సినిమా షూటింగ్ అయితే ప్రారంభం కాలేదు.. కానీ స్క్రిప్ట్ వర్క్ కోసం దర్శకుడు హరిష్‌ శంకర్ భారీగానే ఖర్చు పెట్టాడట.ఇకపోతే ఆయన మైత్రి మూవీస్ వారితో దాదాపుగా ఐదు కోట్లకు పైగా ఖర్చు చేయించడానికి సమాచారం అందుతుంది.అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగిస్తాడేమో కానీ వారు ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగిచ్చే పరిస్థితి లేదు. ఇక దాంతో పవన్ కళ్యాణ్ ఊగిసలాట కారణంగా మైత్రి వారికి ఐదు కోట్లకు మించి నష్టం జరిగిందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: