పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ఆలస్యంగా ల్యాండ్ అయిన ఘటనలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ ఇష్యూ పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన అధికారులు, విమాన ల్యాండింగ్ కు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.