కన్న తల్లి తన బిడ్డను కడ తెరిచింది . అప్పుడే పుట్టిన పసి కందును దారుణాతి దారుణంగా ..అతి కిరాతకంగా చంపేసింది . ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని కైదులు ప్రాంతంలో జరిగింది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వితంతువు తన కుమారుడు 2017లో వివాహం చేసింది . అయితే ఆ కుమారుడు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత జీవన ఉపాధి కోసం పోర్చుగల్ దేశానికి వెళ్లిపోయాడు,  అక్కడ కష్టపడే డబ్బులు సంపాదిస్తూ ఇక్కడికి పంపిస్తే తన భార్య మాత్రం హద్దులు మీరిపోతూ అక్రమ సంబంధం పెట్టుకోవడం ప్రారంభించింది .


గత ఆరు నెలల క్రితం తన కోడలు గర్భం దాల్చింది అనే అనుమానం వ్యక్తం చేసింది ఆ అత్త.  అదే విషయాన్ని ఆ కోడలు ని అడిగింది. " నేను గర్భవతిని కాను అని ఇదంతా పొట్ట తినడం వల్ల వచ్చింది అని బుకాయించింది ". జూన్ 11వ తేదీ పూర్తిగా రక్తస్రావం కావడంతో కోడలు ఇంట్లో పడిపోవడంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసింది . అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది . అయితే అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ఇంట్లో సెర్చ్ చేయగా ఇక్కడ పశువుల పాకలో స్కూల్ బ్యాగ్ లో పాలిథిన్ కవర్లో ఒక పసికందు మృతదేహం కనిపించింది.



ఆ కవర్లో పసి కందు కనిపించడంతో పోలీసులకు పూర్తి విషయం అర్థం అయిపోయింది.  కోడలు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ..తెలిసి అత్త కన్నీరు మున్నీరుగా విలపించారు . అంతేకాదు ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవడంతోనే గర్భవతి అయ్యింది  అని ఆ విషయాలు తెలిస్తే ఇంట్లో వాళ్ళు అరుస్తారని భయంతో ఆమె ఈ విధంగా చేసింది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . పసికందు  మృతదేహానికి డి ఎన్ ఏ  టెస్ట్ కోసం బ్లెడ్ నమూలను పంపించారు . ఆ పసికందు  నోట్లో బూడిద కొట్టి.. గొంతు నులిమి దారుణాతి దారుణంగా కిరాతకంగా చంపేసింది అంటూ పోలీసులు చెప్తున్నారు.  ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ కోడలని బూతులు తిడుతున్నారు . నువ్వు అసలు తల్లివేనా..? నీకు సిగ్గు - సరం - మానం ఏమీ లేవా..? అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఒక పసిబిడ్డని చంపేస్తావా..? సిగ్గులేని ఆడది అంటూ ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.  ఇలాంటి ఆడవాళ్ళని నరికి పోగులు పెట్టేయాలి అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: