తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. పొన్నూరు మండలం కొండముది గ్రామంలో మాదిగ పల్లిలో కొండముది రవికి చెందిన గోడ్ల చావిడిని అర్ధరాత్రి తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తుల వ్యవహారం ఇది. ఈ ఘటనలో మూడు గేదెలు సజీవదహనం అయ్యాయి. గతంలోనూ ఇదే విధంగా గ్రామంలో ఇళ్లను, గోడ్ల చావిడిలను, గడ్డివాములను తగులబెట్టిన ఆగంతకులపై గ్రామస్తులు సీరియస్ గా ఉన్నారు. పోలీస్ పికెటింగ్ సహా ఏర్పాటు చేసి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. పొన్నూరు మండలం కొండముది గ్రామంలో మాదిగ పల్లిలో కొండముది రవికి చెందిన గోడ్ల చావిడిని అర్ధరాత్రి తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తుల వ్యవహారం ఇది. ఈ ఘటనలో మూడు గేదెలు సజీవదహనం అయ్యాయి. గతంలోనూ ఇదే విధంగా గ్రామంలో ఇళ్లను, గోడ్ల చావిడిలను, గడ్డివాములను తగులబెట్టిన ఆగంతకులపై గ్రామస్తులు సీరియస్ గా ఉన్నారు. పోలీస్ పికెటింగ్ సహా ఏర్పాటు చేసి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.