నకిలీ ఆధార్, పాన్ కార్డు, పాస్ పుస్తకాలు సృష్టించి డిసిసిబిలో రుణాలు పొందారని.. రైతుల పేరుతో కోట్లాది రూపాయల సొమ్ము దోచేశారని నరేంద్ర అంటున్నారు. కొందరు సొసైటీ అధ్యక్షులు కారుమూరి అశోక్ రెడ్డి అనే వ్యక్తి ఆదేశాలతో రుణాలిచ్చినట్లు చెప్పారని... అశోక్ రెడ్డికి బ్యాంకుకు సంబంధం ఏంటో తేల్చాలని నరేంద్ర డిమాండ్ చేస్తున్నారు. డీసీసీబీలో అక్రమాలకు బాధ్యులైన వారిపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నరేంద్ర డిమాండ్ చేస్తున్నారు.
నకిలీ ఆధార్, పాన్ కార్డు, పాస్ పుస్తకాలు సృష్టించి డిసిసిబిలో రుణాలు పొందారని.. రైతుల పేరుతో కోట్లాది రూపాయల సొమ్ము దోచేశారని నరేంద్ర అంటున్నారు. కొందరు సొసైటీ అధ్యక్షులు కారుమూరి అశోక్ రెడ్డి అనే వ్యక్తి ఆదేశాలతో రుణాలిచ్చినట్లు చెప్పారని... అశోక్ రెడ్డికి బ్యాంకుకు సంబంధం ఏంటో తేల్చాలని నరేంద్ర డిమాండ్ చేస్తున్నారు. డీసీసీబీలో అక్రమాలకు బాధ్యులైన వారిపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నరేంద్ర డిమాండ్ చేస్తున్నారు.