ఒళ్ళు నొప్పులను తగ్గించి ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీటిని తీసుకుని వాటిని వేడి చేయాలి. ఆ తరువాత ఇందులోనే ఒక టీ స్పూన్ వామును వేసి వేడి చేయాలి. వాము కీళ్ల నొప్పులను, నడుము నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో చాలా బాగా సాయపడుతుంది. ఇంకా అలాగే రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఈ వాము చాలా బాగా సహాయపడుతుంది. దీంతో చర్మం పై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు కూడా రాకుండా కూడా ఉంటాయి. ఈ వామును వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.ఇక వామును వేసిన తరువాత ఇందులో బిర్యానీ ఆకును ముక్కలుగా చేసి వేయాలి. తరువాత ఈ నీటిని ఒక గ్లాస్ అయ్యే వరకు కూడా బాగా మరిగించాలి.


ఇక ఇలా రెడీ చేసుకున్న నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ బెల్లం తురుమును వేసి బాగా కలపాలి.అయితే షుగర్ జబ్బుతో బాధపడే వారు ఈ నీటిలో బెల్లానికి బదులుగా బ్లాక్ సాల్ట్ ను వేసి కలుపుకోవాలి. ఈ పానీయాన్ని రోజూ ఉదయం పూట పరగడుపున ఇంకా అలాగే అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు చాలా ఈజీగా తగ్గి వాత దోషాలు తొలగిపోతాయి. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల ఒంటి నొప్పులు కూడా ఈజీగా నొప్పులు తగ్గుతాయి.  కీళ్ల నొప్పులు, వాతం వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే మానసిక నిగ్రహం పెరుగుతుంది. అలాగే అధిక ఒత్తిళ్ల వచ్చే డయాబెటిస్ వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: