ప్లే బ్యాక్ సింగర్ సంగీత మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం వంటి భాషలలో కూడా పాటలను పాడింది. ఇప్పటివరకు ఈమె 200కి పైగా చిత్రాలలో పాటలు పాడిన ట్లు సమాచారం. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన తమిళ్ సినిమా మిస్టర్ రోమియో సినిమాల్లో కూడా ఈమె పాడిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అంతే కాకుండా పృథ్వి రాజ్ నటించిన కురుతి సినిమాకు సంబంధించిన వాటిలో టైటిల్ సాంగ్ పాడడం కూడా జరిగింది. ఇక ఇదే ఈమెకు చివరి పాట.
1992 వ సంవత్సరంలో తమిళ సినిమా నాళయ్య తీర్పు ఈ సినిమాతో మొదటి సారిగా తన సంగీతాన్ని అందించింది. 2020లో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలు ఒక పాట పాడింది. సంగీత అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి పినరాయి విజయన్ , నేపథ్య గాయని కెఎస్ చిత్రం ఇతర గాయకులు కూడా ఈమెకు సంతాపం తెలియజేయడం జరుగుతుంది. ఇక ఇలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ సజిత్ మరణంతో ఆమె కుటుంబ సభ్యులు అభిమానులు సైతం చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు.