గత కొద్ది రోజులుగా ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య ఒక వార్ జరుగుతూనే ఉంది.. దీంతో చాలామంది కూడా మరణిస్తున్నారు.. ఇలాంటి సమయంలోనే అమెరికా అణు బాంబులు వద్దని చెబుతూ ఉంటే.. అనునిరాయిదికరణ ఒప్పందం మీద సంతకం పెట్టి.. నిశ్శబ్దంగా అణుబాంబుకు సంబంధించి యురేనియాన్ని తీసుకువచ్చి అణుబాంబులకు కావాల్సిన విధంగా అండర్ గ్రౌండ్ స్వరంగాలను తవ్వి మరి ప్లాన్ చేసుకుంది ఇరాన్.. ఒప్పందం ఉండగానే ఇది జరిగింది ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ అమెరికాకు వెల్లడించింది. వాళ్లు యూనియన్ ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే.. అణు విద్యుత్ కేంద్రానికి అంటూ నమ్మించారట. ఈ విషయాన్ని  ఇరాన్ బాంబులు తయారు చేస్తున్నారు అంటే ఇరాన్ కు కూడా ఈ మధ్యన ఒప్పుకుందట తయారు చేస్తున్నామని.


ఇప్పుడు ఆ అను బాంబులు ఉన్నటువంటి కొండ.. ఏదైతే ఓర్దొ అను కేంద్రాన్నిలో  ఉందో వాటిని ధ్వంసం చేయాలి. అది కొండ కింద ఉంది కొండపైన కాదు. మొన్న పాకిస్తాన్ ఎలా అయితే కైరానా హిల్స్ లోపల పెట్టిందో అలాగే వీళ్లు కూడా ఓర్దొ లో కొండ కింద పెట్టారు. ఇప్పుడు ఆ కొండని పేల్చేయాలి.. కొండని పేల్చేస్తే అను విధ్వంసం జరుగుతుంది..  కొండ పూర్తిగా సర్వనాశనం అవుతుంది. దాంతోపాటుగా దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా అనుబాంబులు తయారు కాలేదు కాబట్టి.. ఇప్పుడు కేవలం 80% వరకు పూర్తి అయ్యాయి. కాబట్టి అయితే దీని ఇంఫాక్ట్ రేడియేషన్ చుట్టుపక్కల 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందట.


అందుకే టెహరాన్ ఖాళీ చేసి పోయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేసి పొమ్మంటున్నారు. తద్వారా అక్కడ అణు విధ్వంసం చేయడానికి సిద్ధమవుతోంది. అణుబాంబు వెయ్యరు.. అను బాంబు తయారుకి కావలసినటువంటి మెటీరియల్ ను ధ్వంసం చేస్తే రేడియేషన్ వస్తుంది కాబట్టి ఆ సరౌండింగ్ లో ఉన్న వారందరినీ కూడా వెళ్లిపొమ్మంటున్నారట. ఎందుకు సంబంధించి ప్రిపరేషన్ కూడా సిద్ధమవుతుందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: