ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటలైజ్ చేసి , స్మార్ట్ బోర్డు ద్వారా వందశాతం డిజిటల్ బోధన చేస్తోన్న ఏకైక సంస్థగా తమ అకాడమీ గుర్తింపు పొందినట్లు నరేంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది 2400 మంది అకాడమీ లో నీట్ పరీక్షలకు శిక్షణ పొంది పరీక్షలు రాశారన్న నరేంద్రబాబు.. అత్యధిక సంఖ్యలో నీట్ మెడికల్ సీట్లు సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటలైజ్ చేసి , స్మార్ట్ బోర్డు ద్వారా వందశాతం డిజిటల్ బోధన చేస్తోన్న ఏకైక సంస్థగా తమ అకాడమీ గుర్తింపు పొందినట్లు నరేంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది 2400 మంది అకాడమీ లో నీట్ పరీక్షలకు శిక్షణ పొంది పరీక్షలు రాశారన్న నరేంద్రబాబు.. అత్యధిక సంఖ్యలో నీట్ మెడికల్ సీట్లు సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.