మూడేళ్లలో కడప జిల్లాలో 132మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కౌలురైతు భరోసా యాత్ర ద్వారా బాధితుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. దసరా పండుగ తర్వాత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర ద్వారా రాష్ట్రంలో రాజకీయాలు మారతాయని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.
మూడేళ్లలో కడప జిల్లాలో 132మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కౌలురైతు భరోసా యాత్ర ద్వారా బాధితుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. దసరా పండుగ తర్వాత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర ద్వారా రాష్ట్రంలో రాజకీయాలు మారతాయని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.