గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓటమితో టీడీపీ ఎంతటి పరాభవం పొందిందో అందరికి తెలిసిందే.. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ఓ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి.. అయితే ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత లేకపోతే మాత్రం ఈ రేంజ్ లో ప్రజలు ఓడించారు.. కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుని వైసీపీ పార్టీ చేతిలో దారుణంగా ఓటమి చెందింది టీడీపీ..తమ విజయం పక్కా అనుకున్న ప్రతి చోటా వైసీపీ నెగ్గి టీడీపీ ని ఖంగు తినిపించేంలా చేసింది. అయితే ఈ విజయాన్ని జగన్ తలకి ఎక్కించుకుకోకుండా ప్రజలకు నాణ్యమైన సేవ అందిస్తున్నారు.