2019 లో వైసీపీ నుండి టీడీపీకి జగన్ తీరు నచ్చక మారానని రాధ అన్నారు.కచ్చితంగా వైసీపీ ని ఒడిద్దాం అనుకోని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన వైసీపీ విజయాన్ని ఆపలేక పోయారు.అయితే ఈసారి వైసీపీ ఓటమే ధ్యేయంగా పెట్టుకున్న రాధ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి కేవలం ప్రచారానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.పోటీ చేస్తే కేవలం ఒక్క నియోజకవర్గానికి దగ్గర ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం సాధ్యం కాదని అందుకే ప్రత్యక్ష ఎన్నికలకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది.అయితే వరుసగా రెండు సార్లు పోటీకి దూరంగా ఉంటే వారి పొలిటికల్ ఫ్యామిలీ మరుగున పడుతుందేమోనని వంగవీటి అభిమానుల ఆవేదన.
2019 లో వైసీపీ నుండి టీడీపీకి జగన్ తీరు నచ్చక మారానని రాధ అన్నారు.కచ్చితంగా వైసీపీ ని ఒడిద్దాం అనుకోని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన వైసీపీ విజయాన్ని ఆపలేక పోయారు.అయితే ఈసారి వైసీపీ ఓటమే ధ్యేయంగా పెట్టుకున్న రాధ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి కేవలం ప్రచారానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.పోటీ చేస్తే కేవలం ఒక్క నియోజకవర్గానికి దగ్గర ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం సాధ్యం కాదని అందుకే ప్రత్యక్ష ఎన్నికలకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది.అయితే వరుసగా రెండు సార్లు పోటీకి దూరంగా ఉంటే వారి పొలిటికల్ ఫ్యామిలీ మరుగున పడుతుందేమోనని వంగవీటి అభిమానుల ఆవేదన.