సదరు ఎల్లో మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని వైసీపీ నాయకులు విమర్శించారు. చివరకు జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని వైసీపీ నాయకులు అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని వైసీపీ నాయకులు అంటున్నారు.
సదరు ఎల్లో మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని వైసీపీ నాయకులు విమర్శించారు. చివరకు జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని వైసీపీ నాయకులు అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని వైసీపీ నాయకులు అంటున్నారు.