ఇక ఈ విషయం శిల్పాశెట్టికి ఈ విషయం చాలా పరువు సమస్యగా మారిపోయింది. ఆమె ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉండేది కాదట. ఇక అంతే కాకుండా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అంత ధైర్యం చేయలేదు. ఇక ఇదే నేపథ్యంలో రాజ్ కుంద్రా పై ఆగ్రహంతో ఉన్నదని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వారిద్దరూ విడిపోతున్నారు అన్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపించాయి.
దీనికి తగ్గట్టుగా శిల్పాశెట్టి ఒక పోస్ట్ పెట్టి అందర్నీ కన్ఫ్యూజ్ లో చేసింది. అదేమిటంటే ఎండింగ్ అనే పేరుతో ఒక పోస్ట్ పెట్టింది. ఇక దీనితో అనుమానాలు మరింత బలంగా పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం శిల్పాశెట్టి లేటెస్ట్ గా ఒక ఈ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఆ పోస్ట్ బాగా వైరల్ గా మారుతుంది. ఆ పోస్ట్ లో ఏముందంటే మా ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నట్లుగా శిల్పాశెట్టి పేర్కొంది.