ఓం...నమో...వేంకటేశాయా... తిరుమల దర్శనం ఈరోజు తేదీ  27.03.2018 మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 12 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం  10-11 గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు స్లాట్స్ మేరకు ఉ.11 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు మధ్యాహ్నం 9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు.
     Image result for tirumala
నిన్న ఫిబ్రవరి 26 న 65,549 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌
నిన్న 27,649 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు..
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 2.49 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు .అన్నప్రసాదం ట్రస్టు: ₹ 25.52 లక్షలు. 
గోసంరక్షణ ట్రస్టు: ₹ 10.00 లక్షలు . బాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీం : ₹ 1.00 లక్షలు .
మంగళవారం ప్రత్యేక సేవ: అష్టదళపాదపద్మారాధన


మరింత సమాచారం తెలుసుకోండి: